13, జులై 2019, శనివారం

భారత దేశనైసర్గిక స్వరూపం.

భారత దేశంలో నైసర్గిక స్వరూపాలు.

1.హిమాలయాలు
     * హిమాద్రి.
     *హిమాచల్.
     *శివాలిక్.

2.గంగా సింధూ మైదానాలు.
     *సింధూ దాని ఉపనదులు  (పడమటి మైదానం)
     *గంగా దాని ఉపనదులు(మధ్యమైదానం)
     *బ్రహ్మ పుత్ర దాని ఉపనదులు(తూర్పు మైదానం)

3.ద్వీప కల్ప పీఠభూమి.
 *పీఠభూములు. (మాల్వా)
*కనుమలు.(తూ ర్పు,పడమర కనుమలు)
*పర్వతాలు.(ఆరావలి, వింధ్య, సాత్పురా)

4. తీ ర మైదానాలు
(తూర్పు , పడమటి తీరమైదానం)

 5.దీవులు: 
(*అండమాన్ ,నికోబర్ దీవులు
*లక్షదీవులు)

6.ఏడారులు
(థార్ ఏడారి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనాభా

జనాభా. 1.భారత దేశంలో మొదటి జనాగణన 1872 స0"" లో జరిగింది. 2.మొదటి సంపూర్ణ జనగణన 1881 స0""లో జరిగింది. 3.ప్రతి10 స0...