భారత దేశ అభివృద్ధి లో హిమాలయాల పాత్ర.
- దేశంలో రుతుపవన శీతోష్ణస్థితి కి హిమాలయాలు కారణం.
- శీతాకాలం లో మధ్య ఆసియా నుండి వీచే అతిశీతల పవనాల వల్ల మైదానాలు మంచు ఎడారులు గా మారి ఉండేవి.
- వేసవిలో వర్షపాతం వుండేది కాదు.
- ఋతు పవనాలు భారత దేశ వ్యవసాయ నికి వెన్నెముక లాంటివి.
- భారత దేశంలో జీవ నదులకు జన్మనిచ్చి,భారతదేశాన్ని సశ్యశ్యామలంగా ఉంచుతున్నాయి.
- కైబర్ ,బోలాన్,కారకోరం కనుమలు ఏర్పడి సంస్కృతి వాణిజ్యాల మార్పిడి జరిగింది.
- పండ్లతోటలు అమూల్యమైన ఆర్ధిక సంపదను ఇస్తున్నాయి.
- కాశమీర్,కులూ, కాంగ్రా, లోయలు ,సిమ్లా, ముస్సోరి, నైనిటాల్ వంటి వేసవి విడుదులు పర్యాటక సంపద ను కలుగజేస్తున్నాయి.
"""శ్రద్ధా వాన్ లభతే జ్ఞానం""
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి